అగ్నిధారన్యూస్ “(సంగారెడ్డి)” సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లోని ముమ్మదేవి ఆలయంలో శుక్రవారం ఆషాఢమాసం అమావాస్య ను పురస్కరించుకుని అర్చకులు సందీప్ జోషి అమ్మవారికి అభిషేకం,ప్రత్యేక పూజాకార్యక్రమలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు,అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.ఈ సందర్భంగా ఎస్సై వెంకట్ రెడ్డి, పోలీసు సిబ్బంది ముమ్మదేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.