బిగ్ బ్రేకింగ్ న్యూస్ రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం
అగ్నిధారన్యూస్ బోథ్:- ఆదిలాబాద్ గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద శనివారం ఉదయం జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆటోలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.…
