*ఘనంగా గాయత్రి మాత వార్షికోత్సవ వేడుకలు*
అగ్నిధారన్యూస్, ( మంచిర్యాల ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది ఒడ్డున స్వయంగా వెలిసిన శ్రీ గాయత్రీ మాత దేవి ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాస్ దంపతులు ఆధ్వర్యంలో…
