ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎంపీడీవో వెంకటేశం
అగ్నిధారన్యూస్ (సంగారెడ్డి )సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలo ఎంపీడీవో వెంకటేశం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండరాదని కరెంటు తీగల వద్ద…
