బస్ డిపో ఏర్పాటుకు కార్యాలయాల తరలింపు చేపట్టాలి
జనవరి 10 లోపు ఎంపిడీఓ ప్రాంగణంలోని కార్యాలయం తరలించాలి. బస్సు డిపో ఏర్పాటుపై భూమి అధికారులతో సమీక్ష. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అగ్నిధారన్యూస్,పెద్దపల్లి , డిసెంబర్-28: శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్…
