మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ లక్కీ డ్రా…!
అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఈనెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళలకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.5 లక్షల50 వేల విలువైన బహుమతులకు గాను లక్కీ డ్రా నిర్వహిస్తోంది. బస్సులో ప్రయాణించిన మహిళలు…
