మేడారంలో విడిది కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
అగ్నిధారన్యూస్, ములుగు: మంగళవారం మేడారంలో పగిడిద్ద రాజు పూజరుల విడిది కేంద్రాన్ని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
