రెండు ఆర్టీసీ బస్సులు ఢీ గాయపడ్డ ప్రయాణికులు
అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణంలోని బస్టాండ్ లో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో పలువురు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే బస్టాండ్ లో ఆగి ఉన్న మంథని డిపోకు చెందిన బస్సును ఆగి…
