ఏసీబీ వలలో ఎస్సారెస్పీ అధికారులు..
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ లంచగొండి అధికారులు మరోసారీ ఏసీబీ వలలో చిక్కారు. బుధవారం సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 20వేల రూపాయల లంచంతీసుకుంటుండగా సుల్తానాబాద్ ఎస్సారెస్పీ డివిజన్ సిక్స్ సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ సురేష్…
