ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
అగ్నిధారన్యూస్( సంగారెడ్డి ) సంగారెడ్డి జిల్లాలోని రాయికోడ్ మండల టీఆర్ఎస్ పార్టీ యువనాయకులు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ని తన నివాసంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి , మండలంలోని వివిధ గ్రామాల్లో…
