పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: సోమవారం రోజున వ్యవసాయ మార్కెట్ కమిటీ పెద్దపల్లి నందు వరీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బానోత్ శంకర్ నాయక్ ,వైస్ చైర్మన్ జడెల సురేందర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా…
