యాసంగి లో వరి సాగు వద్దు:రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్.
అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: రాబోయే యాసంగి సీజన్ లో వరి పంట సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా కృషి చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం…
