ఇరు వర్గాలపై కేసు నమోదు
శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవు. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ క్రైమ్ ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు సుల్తానాబాద్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన ఏరుకొండ సరోజన, భర్త తిరుపతి,…