రైతుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు -మాజీ మంత్రివర్యులుశ్రీధర్ బాబు
✍️✍️ చేలకల జితేందర్ యాదవ్ అగ్నిధార న్యూస్,మంథని: గురువారం ఏఐసిసి పిలుపుమేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి అని మాజీ మంత్రివర్యులు మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబు అన్నారు.…
