Category: జిల్లా వార్తలు

రోశయ్య మరణం తెలంగాణకి తీరనిలోటు మంత్రి కొప్పుల

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న మంత్రులు కెటిఆర్, కొప్పుల పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,తమిళనాడు మాజీ గవర్నర్ గా పనిచేసిన శ్రీ రోశయ్య మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటని ఒక…

ఈనెల18న అవార్డు అందుకోబోతున్న సురభి శ్రీధర్

అవార్డు అందుకోబోతున్న సురభి శ్రీధర్. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఈనెల18న, సురభి శ్రీధర్ కు డాక్టరేట్ ప్రధానోత్సవం . పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన సురభి శ్రీధర్ వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా చేపడుతున్న సామాజిక సేవలను…

సాగు వివరాలు పగడ్బందీగా నమోదు చేయాలి జిల్లా కలెక్టర్                                                        

సాగు వివరాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సమీక్ష. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: జిల్లాలో పకడ్భందిగా సాగు విస్తీర్ణత వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం 2021 పంటకు సంబంధించి సాగు…

రోశయ్య మృతి తీరనిలోటు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

మంథని,అగ్నిధారన్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని మాజీ మంత్రివర్యులు ,మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.హైదరాబాద్ లో రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించి ,వారి కుటుంబ…

దాతలు ముందుకు రావాలి నీలారపు రజిత

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో వికలాంగుల దినోత్సవం సందర్భంగా రేయిన్ బో పౌండేషన్ అధ్యక్షురాలు నీలారపు రజిత ఆధ్వర్యంలో స్పూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో మాస్కులు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ మరో…

వరిగోస పెడుతున్న ప్రభుత్వాలకు పతనం తప్పదు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికార దాహం తప్ప ప్రజలపై ప్రేమ లేదు. రైతు పక్షపాత ప్రభుత్వాలు కాదు. నెలలు గడిచినా వరి కొనలేని దౌర్భాగ్య పరిస్థితి. రైతులకి

సుల్తానాబాద్ లో కోతుల బెడద బెంబేలెత్తుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు

కోతుల బెడద తో బెంబేలెత్తుతున్న ప్రజలు.సమస్య పరిష్కరించాలని బిజెపి నాయకుడు గుడ్ల వెంకటేష్ డిమాండ్. సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: నిత్యం సుల్తానాబాద్ మండల కేంద్రానికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి వేలాదిమంది వివిధ అవసరాల రీత్యా మండల కేంద్రానికి వచ్చి పోతూ ఉంటారు. పాదచారులను…

తల్లడిల్లుతున్న తల్లి హృదయం ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

ఐసీయూలో ఉన్న పాపను చూస్తూ.. తల్లడిల్లుతున్న తల్లి. అగ్నిధారన్యూస్, డెస్క్ :నవ మాసాలు మోసి.. పురిటి నొప్పులు భరించి.. ఒక బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. ఆ బిడ్డ భూమిపై పడగానే అప్పటి వరకు భరించిన ఆ పురిటినొప్పుల కష్టాన్ని,తన బిడ్డను తనివితీరా…

పెద్దపల్లి జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఏర్పాటు

తెలంగాణ గెజిటెడ్ అధికారుల జిల్లా సంఘం ఏర్పాటుః: జిల్లా టిజేఎసి చైర్మన్ బొంకూరి శంకర్. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి:సోమవారం రోజున పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రంలోని స్థానిక రుచి గ్రాండ్ హోటల్ లో పెద్దపెల్లి జిల్లాలోని సమస్త గెజిటెడ్ అధికారులు హాజరయ్యారు, ఈ…

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో సోమవారం ప్రజల వద్ద నుంచి…

ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్ క్రీడలు విజేతలకు బహుమతులను అందించిన దీపక్ కుమార్ ఐఏఎస్

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపెల్లి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ లో విజేత ధర్మారం జట్టు, రన్నర్ గా జూలపల్లి జట్టు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో…

ఎంఎల్ఏ సోదరుడు శ్రీనుబాబు పరామర్శ

అగ్నిధార న్యూస్, మంథని: హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మంథని నియోజకవర్గం కాటారం మండలము జాధారవు పేట కు చెందిన చీకట్ల తిరుపతిని మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు ఆదివారం పరామర్శించారు.ఆయన ఆరోగ్య…

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ

అగ్నిధార న్యూస్, మంథిని: కామన్ పూర్ మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గాండ్ల మోహన్…

డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లకు మోక్షం ఎప్పుడు – చంద్రుపట్ల సునిల్ రెడ్డి డిమాండ్.

చెల్కల జితేందర్ యాదవ్ అగ్నిధారన్యూస్, మంథని: డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లకు మోక్షం ఎప్పుడు -బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి.. నిరుపేద కుటుంబంలో ఆనందం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కు…

ఆశ వర్కర్ల కోవిడ్ సేవలు మరువలేనివి రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్

ఆశవర్కర్ల కు అండగా ఉంటాం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అగ్నిధారన్యూస్ ,రామగుండం: ఆశలకు పి.ఆర్.సి పెంచి సి.ఎం.కేసీఆర్‌.. తన గోప్ప మనసును మరోమారు చాటారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆశ వర్కర్లకు పీఆర్సీ పెంపుపట్ల సి.ఎం కేసీఆర్‌…

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, దేహ దారుఢ్యాన్ని పెంపొందించే విధంగా ఉపయోగపడుతాయని రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు పెద్దపల్లి జూనియర్…

యాసంగి లో వరి సాగు వద్దు:రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్.

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: రాబోయే యాసంగి సీజన్ లో వరి పంట సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా కృషి చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం…

కొనుగోలు కేంద్రంలో మూలుగుతున్న వరి ధాన్యం ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం మూల సాల గ్రామంలో రోజులు గడిచిన పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో కట్కూరి సుధాకర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ పెద్దపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నెల రోజుల క్రింద కోసిన వరి ధాన్యం…

తెలంగాణ మాక్ అసెంబ్లీకి  రామగుండం నుండి కోమటిపల్లి రాజేందర్

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: హైదరాబాద్ లో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో మాక్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు.భవిష్యత్తు తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న తెలంగాణ మాక్ అసెంబ్లీకి. పెద్దపల్లి మండలం గుర్రం పల్లి గ్రామానికి చెందిన యువ…

రైతుల సహనాన్ని పరీక్షించవద్దు మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: ఈ రోజు “వడ్ల కల్లాల్లోకి-కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యం కొనుగోళ్లలో జరగుతున్న జాప్యంపై రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న పెద్దపల్లి…