యువత జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలి మంత్రి కొప్పుల ఈశ్వర్
ఫస్ట్ ఉర్దూ జాబ్ ఫెయిర్ ఆఫ్ తెలంగాణ బ్రోచర్ ను ఆవిష్కరిస్తున్న మంత్రి కొప్పులఈశ్వర్. ముస్లింల భద్రత, సంక్షేమం,అభ్యున్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నరు-మంత్రి కొప్పుల ఈశ్వర్. అందరికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తున్నం-మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉర్దూ భాషాభివృద్ధికి…
