Category: గ్రామపంచాయతీ

యువత జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలి మంత్రి కొప్పుల ఈశ్వర్

ఫస్ట్ ఉర్దూ జాబ్ ఫెయిర్ ఆఫ్ తెలంగాణ బ్రోచర్ ను ఆవిష్కరిస్తున్న మంత్రి కొప్పులఈశ్వర్. ముస్లింల భద్రత, సంక్షేమం,అభ్యున్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నరు-మంత్రి కొప్పుల ఈశ్వర్. అందరికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తున్నం-మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉర్దూ భాషాభివృద్ధికి…

ఇదులాపూర్ లో మెడికల్ క్యాంప్ పండ్లు పంపిణీ చేసిన నల్ల పౌండేషన్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్ గ్రామంలో గత కొద్ది రోజులగా గ్రామము విషజ్వరాలతో మంచం పట్టి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.ప్రధానంగా గ్రామంలో పారిశుధ్యం లోపమా, కలుషితమైన నీరు తాగడం వల్లనా అనే విషయంపై గ్రామంలో చర్చ జరుగుతుంది. విషయం తెలుసుకొని,గ్రామంలో…

ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం మాదే మంత్రి కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: జగిత్యాల మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా శుక్రవారం ఓటు హక్కును వినియోగించుకున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ వెంకటేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక…

ప్రవేటికరణ ను సహించం – మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల

చెల్కల జితేందర్ యాదవ్ మంథని,అగ్నిధారన్యూస్: సింగరేణి లో నాలుగు బొగ్గు బ్లాక్ ల వేలం పాట ప్రవేటికరణను నిరసిస్తూ INTUC మరియు ఇతర ట్రేడ్ యూనియన్లు కలిసి చేస్తున్న సమ్మె న్యాయపరమైనది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ,సింగరేణి…

త్రివిధ దళాల అధిపతికి సంతాపం తెలిపిన ఉపాధ్యాయ సంఘం

కామారెడ్డి,అగ్నిధారన్యూస్: భారతదేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఆకస్మిక మరణానికి చింతిస్తూ గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ…

మూగ జీవిని తప్పించబోయి అదుపుతప్పిన వాహనం..మహిళ మృతి

కామారెడ్డి,అగ్నిధారన్యూస్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించారు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఆరికెల మాధవి తన భర్త సాయగౌడ్ తో కలిసి లింగంపేట మండలం లోని జల్దిపల్లి…

యాసంగి లో ఈ పంటలే వేయండి మండల ప్రత్యేక అధికారి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి పంటలపై ఊరూరా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు .ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో పెద్దబొంకూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దస్తగిరి పల్లెలో మండల ప్రత్యేక అధికారి మైకేల్…

బహుజన  సంకల్ప యాత్రకు స్వాగతం పలికిన నాయకులు

బహుజన సైకిల్ సంకల్ప యాత్రకు స్వాగతం పలుకుతున్న దృశ్యం పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాలలో బహుజన సైకిల్ సంకల్పం యాత్ర కార్యక్రమం డిసెంబర్ 2 వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రారంభం అయి ఎలిగేడు,…

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: సుల్తానాబాద్ మండలం మద్దికుంట అల్లిపూర్ గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన చిక్కుడు లక్ష్మణ్ ఈరోజు ఉదయం అనారోగ్య కారణాల వల్ల మరణించగా దహన సంస్కారాలకు డబ్బుల్లేక వారి కుటుంబం ఇబ్బంది పడుతుండగా స్థానిక నాయకుల సమాచారం మేరకుటిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర…

ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిర్వహణ కోసం సమీక్ష సీఐ ప్రదీప్ కుమార్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్, ఈనెల 10వ తేదీన జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో 5 నెంబర్ పోలింగ్ స్టేషన్ కేంద్రం ఎన్నికల నిర్వహణ బందోబస్త్ గురించి పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ ఎస్ ఐ…

ఫ్లాష్ ఫ్లాష్ ట్రాక్టర్ అదుపుతప్పి వ్యక్తి మృతి

అదుపుతప్పిన ట్రాక్టర్ పై మృతదేహం పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ : పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బంధంపల్లి వ్యవసాయ బావిలో రాఘవపూర్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అరిని అజయ్ 22 సంవత్సరాలు ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాక్టర్ తో సహా బావిలో పడడంతో…

ఈనెల18న అవార్డు అందుకోబోతున్న సురభి శ్రీధర్

అవార్డు అందుకోబోతున్న సురభి శ్రీధర్. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఈనెల18న, సురభి శ్రీధర్ కు డాక్టరేట్ ప్రధానోత్సవం . పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన సురభి శ్రీధర్ వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా చేపడుతున్న సామాజిక సేవలను…

సాగు వివరాలు పగడ్బందీగా నమోదు చేయాలి జిల్లా కలెక్టర్                                                        

సాగు వివరాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సమీక్ష. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: జిల్లాలో పకడ్భందిగా సాగు విస్తీర్ణత వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం 2021 పంటకు సంబంధించి సాగు…

రోశయ్య మృతి తీరనిలోటు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

మంథని,అగ్నిధారన్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని మాజీ మంత్రివర్యులు ,మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.హైదరాబాద్ లో రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించి ,వారి కుటుంబ…

సుల్తానాబాద్ లో వైకుంఠపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి రవీందర్ సింగ్ డిమాండ్                                            

ఉద్యమకారుడు శ్రీకాంతాచారి కి నివాళులర్పిస్తున్న దృశ్యం . సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో సుల్తానాబాద్ లో 1500 ల రోజులుగా ఉద్యమాన్ని నడిపిన స్వర్గీయ పారుపల్లి వైకుంఠ పతి విగ్రహాన్ని సుల్తానాబాద్ లో

రహదారి భద్రత చర్యలు పాటించండి ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు

నెంబరు ప్లేట్లులేని వాహనాలపై, నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలపై,పెండింగ్ చాలాన్స్ స్పెషల్ డ్రైవ్, మాస్క్ అవగాహన కార్యక్రమం నిర్వహణ దృశ్యం . పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: రామగుండం ట్రాఫిక్ ఏసీపి బాలరాజు పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు,ఈరోజు పెద్దపల్లి పట్టణం లో మస్జీద్…

వరిగోస పెడుతున్న ప్రభుత్వాలకు పతనం తప్పదు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికార దాహం తప్ప ప్రజలపై ప్రేమ లేదు. రైతు పక్షపాత ప్రభుత్వాలు కాదు. నెలలు గడిచినా వరి కొనలేని దౌర్భాగ్య పరిస్థితి. రైతులకి

ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ :ప్రపంచాన్ని గడగడలాడించిన కరోన వైరస్ తాకిడికి కోట్లాదిమంది ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆర్థిక మూలాల మీద కోలుకోలేని దెబ్బ తీసింది.అనేక మంది జీవితాలు అతలాకుతలం చేసింది. భారత్లో లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్రమత్తత వల్ల అనేక…

సుల్తానాబాద్ లో కోతుల బెడద బెంబేలెత్తుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు

కోతుల బెడద తో బెంబేలెత్తుతున్న ప్రజలు.సమస్య పరిష్కరించాలని బిజెపి నాయకుడు గుడ్ల వెంకటేష్ డిమాండ్. సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: నిత్యం సుల్తానాబాద్ మండల కేంద్రానికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి వేలాదిమంది వివిధ అవసరాల రీత్యా మండల కేంద్రానికి వచ్చి పోతూ ఉంటారు. పాదచారులను…

వరకట్న వేధింపులకు అబల బలవన్మరణం   

చెలకల జితేందర్ యాదవ్ మంథనిఅగ్నిధారన్యూస్: అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు వేధింపులకు గురిచేయడంతో చిందు పవిత్ర వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గురువారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌ గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన ఎస్‌ఐ రాములు…