మెరిట్ స్కాలర్షిప్ సాధించిన సుద్దాల విద్యార్థి
అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్ కు చెందిన 8వ తరగతికి చెందిన కాసర్ల సాక్షిత్ నేషనల్ మెయిన్స్ కం మెరిట్ అవార్డు స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు మోడల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.…
