పేదింటి అమ్మాయి కి పెళ్ళికానుక అందించిన కొలుముల దామోదర్
అగ్నిధార న్యూస్, ధర్మారం:. కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ,నిరుపేద వధువుకు 14000 విలువగల వస్తువుల ఆర్థిక సహాయం. పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వేల్పుల రజిత కీర్తిశేషులు మల్లేశం దంపతుల కుతురు…
