Category: గ్రామపంచాయతీ

పేదింటి అమ్మాయి కి పెళ్ళికానుక అందించిన కొలుముల దామోదర్

అగ్నిధార న్యూస్, ధర్మారం:. కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ,నిరుపేద వధువుకు 14000 విలువగల వస్తువుల ఆర్థిక సహాయం. పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వేల్పుల రజిత కీర్తిశేషులు మల్లేశం దంపతుల కుతురు…

బలవన్మరణం పొందిన యువకుడు భయబ్రాంతులకు గురి అయిన ప్రయాణికులు

అగ్నిధార న్యూస్ ,రామగుండం క్రైమ్: Breaking News…. ప్రయాణీకులు చూస్తుండగానే ఓ యువకుడు రైలు కు ఎదరు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ లో జరిగింది.ఓరిస్సా రాష్ట్రం కైరాకు చెందిన సంజయ్ కుమార్ తన తాతతో…

దామెర్ల శ్రీనివాస్ గారికి నివాళులర్పించిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా 

అగ్నిధార న్యూస్ ,గోదావరిఖని: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి దామర్ల శ్రీనివాస్ స్వర్గస్తులు అయినారు అని తెలుపుటకు చింతిస్తున్నాము. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్ మాట్లాడుతూ దామెర్ల శ్రీనివాస్…

మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవాళికి ఆదర్శం.

అగ్నిధార న్యూస్,పెద్దపల్లి: మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవాళికి ఆదర్శం… మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవజాతికి ఆదర్శమని కరీంనగర్ ఉమ్మడి ఇస్లామీయ ధార్మిక పండితుల అసోసియేషన్ అధ్యక్షుడు ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని…

రక్తదాతే ప్రాణదాత జెడ్పిటిసి గంట రాములు యాదవ్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జడ్పీటీసీ గంట రాములు యాదవ్ , ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్ స్వచ్చంద సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం సందర్బంగా, సాగర్ ఆధ్వర్యంలో 20 మంది యువకుల చేత…

దాత కు ఘన సన్మానం ఆలయ E O శంకర్ వెల్లడి

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం దేవుని పల్లి గ్రామపంచాయతీ పరిధిలో స్వయంభువుగా వెలిసినటువంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయం. జైనుల కాలం నాటిదని పూర్వికులు చెబుతూ వస్తున్నటువంటి మాట ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మన…

వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ శ్రేణులు

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “వడ్ల కల్లాల్లోకి-కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ రాజ్యసభ. సభ్యులు. వి. హనుమంతరావు…

ప్రతిమ హాస్పిటల్ పౌండేషన్ సేవలు వినియోగించుకోండి

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: ప్రతిమ ఫౌండేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. పెద్దపల్లి MPDO రాజు. కరీంనగర్ లోని నగునూరు ప్రతిమ ఆసుపత్రి, ప్రతిమ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఓ రాజు అన్నారు.శనివారం మండల పరుషత్…

పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్ మృతి, నివాళులర్పించిన తోటి ఉద్యోగులు

అగ్నిధారన్యూస్ ,పెద్దపల్లి: పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్ మృతి పట్ల ఘన నివాళ్ళ మంథని సబ్ డివిజన్ సహాయక ఇంజనీర్ కాచే కిరణ్ మృతి పట్ల. జిల్లాపంచాయతీ రాజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో కిరణ్ చిత్రపటానికి పూలమాలవేసి…

రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తా ఎమ్మెల్యే కోరుకంటి చందర్

అగ్నిధారన్యూస్ ,రామగుండం; శనివారం రోజున MPP వాల్వ అనసూర్య-రాంరెడ్డి అధ్యక్షతన పాలకుర్తి మండల సర్వసభ్య సమావేశం. నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ … తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

లాటరీ ద్వారా వైన్ షాపుల కేటాయింపు:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా: జిల్లాలోనే వైన్ షాప్ లను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. శనివారం బందంపల్లి లోని స్వరూప గార్డెన్స్ లో వైన్ షాప్ కేటాయింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. నూతన…

కమాన్ పూర్ హాస్పిటల్ అభివృద్ధి ఏమైంది గాండ్ల మోహన్ డిమాండ్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథిని నియోజకవర్గంలో కొందరు అధికారులు అధికార పార్టీ నేతల మౌలిక ఆదేశాలను పాటిస్తూ పనులెలా చేపడతారని జిల్లా కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. రాజ్యాంగబద్దంగా తగిన లిఖిత పూర్వక ఆదేశాలతో పనులు కొనసాగించాలని జిల్లా కాంగ్రెస్…

ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం, పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి.                      

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి. పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో భాగంగా ఈ రోజు స్వామీ వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి…

రైతు నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి : ఈ రోజు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ వద్ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరి రైతుల నిరసన ప్రదర్శన కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , మంథిని ఎమ్మెల్యే దుద్దిళ్ల…

డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పని చేయాలి అధికారులను ఆదేశించిన : మమతా రెడ్డి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి పట్టణం: డ్రైనేజీ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి . గురువారం రోజున. పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి పట్టణంలోని ఉదయ నగర లో జరుగుతున్న…

రైతులపై కేంద్ర ప్రభుత్వానిది రాక్షస విధానం మంత్రి కొప్పుల ఈశ్వర్

అగ్నిధార న్యూస్ ,హైదరాబాద్: హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర టీఆర్ఎస్‌ మహాధర్నాలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాలని…

విద్యార్థులకు అండగా ఉంటాం మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి

అగ్నిధార న్యూస్, హైదరాబాద్: గురుకుల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి కొప్పుల. కరోనా అనంతరం పున:ప్రారంభమైన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సమస్యలు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం…

రైతు బీమా ప్రోసిడింగ్ కాపీని అందజేసిన: మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్

✍️✍️ శ్రీనివాస్ అగ్నిధార ప్రతినిధి: కామారెడ్డి ఒక కుటుంబ పెద్ద లేక’పోతే’ఆ కుటుంబం పడే బాధ అంతా ఇంతా కాదు. ఏ పని చేయాలన్న…ఎటు వెళ్లాలన్న… ఆ కుటుంబానికి అనుక్షణం కన్నీళ్లు వేధిస్తూనే ఉంటాయి. అలాగే ఆర్థికంగా కుటుంబ సభ్యులు కుప్పకూలి…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరి విడనాడాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ డిమాండ్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద వైఖరి విడనాడాలి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ డిమాండ్.…. దేశానికి అన్నం పెట్టే రైతులు దేశంలో రాష్ట్రంలో నేడు పండించిన పంటను అమ్ముకోవడానికి అవకాశం…

గ్రామపంచాయతీ సేవలపై జాతీయ సదస్సుకు ఎంపికైన జగిత్యాల జిల్లా సర్పంచ్

✍️ ✍️జలంధర్ అగ్నిధార న్యూస్, ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ రాష్ట్రం లో గ్రామపంచాయతీల అభ్యున్నతికి వివిధ స్థాయిలో కృషి చేసినటువంటి నలుగురిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఈనెల 22 న గ్రామపంచాయతీ సేవలపై కర్నాటక రాష్ట్రం మైసూరులో జరిగే జాతీయ…