రైతు పక్షపాతి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. అగ్నిధారన్యూస్ ( మహమ్మదాబాద్ ) రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 19 వేల కోట్ల రుణమాఫీ చేసినందుకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరిగి నియోజకవర్గ ప్రజల పక్షాన గురువారం నాడు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా…
