రికార్డు స్థాయిలో వేలంపాట
అగ్నిధార న్యూస్”(సంగారెడ్డి )” సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగీతం గ్రామంలోని శ్రీ ఆంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ మందిర్ లో ప్రతిష్టించిన వినాయకుడు గురువారం నాడు సాయంత్రం చివరి పూజ కార్యక్రమాలు నిర్వహించి లడ్డు వేలం వేయడం జరిగింది…
