అన్యాక్రాంతం అవుతున్న భూములను కాపాడండి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మారం,అగ్నిధారన్యూస్ :పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలవనపర్తి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న జియో టవర్ నిలుపుదల చేయాలని,ధర్మారం మండలం నర్సింగపూర్, ఖిలవనపర్తి,కొత్తూరు ,కటికెనపల్లి,బొమ్మారెడ్డి పల్లి గ్రామాల్లో అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూములను కాపాడాలని,ఇట్టి భూములపై క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములు…
