గనిలో మరణించిన కార్మికులకు ఘన నివాళి
అగ్నిధారన్యూస్( నస్పూర్ ) బుధవారం శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద, గల సింగరేణి కార్మిక విగ్రహం వద్ద గోదావరిఖని, ఏ ఎల్ పి గని ప్రమాదంలో, మరణించిన కార్మికుల ఫోటోలతో ఫ్లెక్సీ పెట్టి నివాళులర్పించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయలు…
