*విందు కు వెళ్లే సమయంలో విషాదం*
అగ్నిధార న్యూస్ ( మంచిర్యాల ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కు చెందిన ఆడెపు ధనలక్ష్మి అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీనిధి కోపరేటివ్ ఫెడరేషన్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తోంది. వివాహ విందు కు వెళ్లే…
