జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి బుర్ర సంపత్ కుమార్
అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు సంపత్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం పెద్దపల్లి ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా…
