బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత ఆత్మహత్య
గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత ఆత్మహత్య పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి ఉమా గత 15 రోజుల క్రితం గోదావరిఖని…
