Author: Agni Dhara News

పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం నలుగురికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలోతవేరా వాహణం హోండా సిటీకారు ఎదురెదురుగా డీకొనడంతో తవేరాలోప్రయాణం చేస్తున్న నలుగురుకి తీవ్రగాయాలు కాగా గాయపడినవారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. స్థానికుల తెలిపిన…

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డి,అగ్నిధారన్యూస్: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి 161పై పెద్ద కొడప్గల్ మండలంలోని జగనాథ్ పల్లి వద్ద ఆగి ఉన్న లారీని క్వాలిస్ వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. మరణించిన వారిలో ఇద్దరు…

నల్ల రాజిరెడ్డిని పరామర్శించిన మంత్రి కొప్పుల

హైదరాబాద్,అగ్నిధారన్యూస్: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన నల్ల రాజిరెడ్డి హైదరాబాద్ నగరంలోని రోడ్డు ప్రమాదానికి గురై గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శనివారం రోజున మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న…

ప్రణాళికా బద్దoగా ఇసుక తరలింపు జిల్లా కలెక్టర్

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ఇసుక తరలింపు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక కేటాయింపులపై శుక్రవారం కలెక్టర్ జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో…

గోనె ప్రకాశ్ రావు వ్యాఖ్యలనుఖండిస్తున్నాం జడ్పిటిసితిరుపతిరెడ్డి                               

శ్రీరాంపూర్ ZPTC వంగల తిరుపతి రెడ్డి పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: . ఈ రోజు పెద్దపల్లిలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ ZPTC వంగల తిరుపతి రెడ్డి, పెద్దపల్లి మునిసిపల్ TRS పార్టీ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్…

సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవు ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: శుక్రవారం రోజు పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ఆదేశాల మేరకుట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్ తన సిబ్బందితో, కలిసి బస్టాండ్ ఏరియాలో వాహన తనిఖీ కార్యక్రమం చేపట్టారు. వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పెండింగ్ చాలన్స్ పైన అవగాహన కల్పించారు.…

ఇంటర్ పరీక్షల్లో విజయ దుందుభి మోగించిన శ్రీ వాణి కళాశాల

సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: నిన్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో సుల్తానాబాద్ లోని శ్రీవాణి జూనియర్ కళాశాల విజయ దుందుభి మోగించింది. MPCగ్రూప్ లో వల్లెపు గణేష్ 465/470 స్టేట్ 3rd ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా…

శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ భీమా చెక్ అందజేత

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఓదెల గ్రామానికి చెందిన భీరం కుమారస్వామి ఇటీవలే కరోనా తో మృతి చెందారు. భీరం కుమారస్వామి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో గత 8 నెలల క్రితం ఏజెంట్ కానికిరెడ్డి సూర్యనారాయణ ద్వారా సంవత్సరనికి 42,000( ఒక్క కిస్తీ…

బంగ్లాదేశ్ విముక్తి కి 50 ఏళ్ళు పూర్తి డిసిసి అధ్యక్షులు ఈర్ల కొమురయ్య

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల. కొమురయ్య అధ్వర్యంలో పెద్దపెల్లి కేంద్రంలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ…

సర్వేంద్రియానాం నయనం ప్రధానం పూదరి దత్త గౌడ్

లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ వారిచే ఐ విజన్ సెంటర్ ప్రారంభం పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో స్థానిక సవేర ఆప్టికల్స్ ఆవరణలో ఐ విజన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని లయన్స్…

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి జిల్లా కలెక్టర్

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. 18న జరిగే సీఎం సమావేశానికి సంపూర్ణ సమాచారంతో సన్నద్ధం కావాలి. 143297 మంది రైతులకు 137.7 కోట్ల రైతు బంధు సొమ్ము సిద్ధం. ధాన్యం కొనుగోలు నిలిపివేసిన…

రామగుండం నగర కమిషనర్ ను కలిసిన సిపిఐ నాయకులు                                                     

రామగుండం నగర పాలక అవినీతి ని అక్రమలను అరికట్టాలని సిపిఐ వినతి. ✍️✍️✍️…..A. రాజేశ్ గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గురువారం రోజున

విద్యార్థులు చదువులలో రాణించాలి పడాల స్వామి గౌడ్

బ్రాహ్మణ పల్లి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు. గ్రామ టి. అర్.ఎస్. రాష్ట్ర నాయకులు పడాల స్వామి 5000 రూపాయలు విలువచేసే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ సబ్జెక్ట్…

బ్రేకింగ్ న్యూస్ గోదావరి నదిలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం

రాయపట్నం గోదావరి వద్ద గుర్తు తెలియని యువతి మృత దేహం లభ్యం., జగిత్యాల,అగ్నిధారన్యూస్: రాయపట్నం గోదావరి వద్ద గుర్తు తెలియని సుమారు 23 సం. నుండి 25 సం. వయస్సు కలిగిన ఓ యువతి రాయపట్నం శివారు గోదావరి నది లో…

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఏబీవీపీ డిమాండ్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ :బుధవారం రోజున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపెల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 3816కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్ మెంట్ ,స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలని పెద్దపల్లి కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు.ఈ సందర్భంగా ఏబీవీపీ…

క్యానర్స్ బాధితులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

క్యానర్స్ బాధితులకు అండగా ఉంటాం గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గోదావరిఖని పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయమ్మ పౌండేషన్ అధ్వర్యంలో స్వర్గీయ కోరుకంటి విజయమ్మ 3 వర్ధంతి సందర్భంగా క్యాన్సర్ భాదితులకు ఒక్కోక్కరికి 521 రూపాయలు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అందించారు.…

భవన నిర్మాణ పనులు జరిగేలా చూడండి బొంకూరి కైలాసం

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం రోజున మహనీయుల ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు బొంకురి కైలాసం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం వెనకాల సర్వేనెంబర్…

విద్యార్థులకు అండగా ఏఐఎస్ఎఫ్ ఉంటుంది రేణుకుంట్ల ప్రీతం

ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితంగా పిఈటి ని సస్పెండ్ చేసిన విద్యాధికారులు. విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు అన్యాయం జరిగితే ఏఐఎస్ఎఫ్ ఊరుకోదు ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు రేణుకుంట్ల ప్రీతం రామగుండం,అగ్నిధారన్యూస్: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ,గోదావరిఖని సప్తగిరి కాలనీలో…

తెలంగాణ రాష్ట్రం లో ఉత్తమ హెల్త్ సెంటర్  పూడూర్ గ్రామ హెల్త్ సెంటర్

ఉత్తమ హెల్త్ సెంటర్ పూడూర్ గ్రామ హెల్త్ సెంటర్ . కొడిమ్యాల,అగ్నిధారన్యూస్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నేషనల్ హెల్త్ మిషన్ ఢిల్లీ వారు హెల్త్ వెల్ నెస్ కాంటెస్ట్ లో తెలంగాణ రాష్టం లో ఉత్తమ హెల్త్ సెంటర్ గా…

క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్,అగ్నిధారన్యూస్: క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంగళవారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డిలు…