ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థి
అగ్నిధారన్యూస్( నస్పూర్ ) 2022-23 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా జరిగిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో, other state విభాగంలో మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలోని ,శ్రీరాంపూర్ కాలనీకి చెందిన చదువాల అశోక్-స్వప్నల కుమారుడు ,శ్రీమాన్ 235 మార్కులతో,…
