Category: లోకల్ న్యూస్

ప్రజల భద్రత కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి

ప్రజల రక్షణ మరియు ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ భద్రతాభావం కలిగించడం గురించి “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్” నిర్వహించడం జరిగింది పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్.పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి IPS ఆదేశానుసారం పెద్దపల్లి ఏసిపి సారంగపాణి,ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్…

నవ వధువును ఆశీర్వదించిన జడ్పిటిసి దంపతులు

జగిత్యాల అగ్ని ధార న్యూస్:నవ వధువు ను ఆశీర్వధించిన కొడిమ్యాల మండల పునుగోటి జడ్పీటీసీ ప్రశాంతి -కృష్ణారావు కొడిమ్యాల మండలం లోని హిమ్మత్ రావు పేట్ గ్రామపంచాయతీ లో కారోబార్ గా విధులు నిర్వహిస్తున్న పడిగేల నర్సయ్య కూతురి వివాహానికి జడ్పీటీసీ…

ప్రతిపాదిత స్థలంలో నిర్మాణాలు చేపట్టండి ఎంఐఎం కౌన్సిలర్ భాగ్యలక్ష్మి

మహిళల ఇబ్బందులనుదృష్టిలోఉంచుకొని ప్రతిపాదిత జకోటియాపెట్రోల్ బంక్ వద్దమరుగుదొడ్లనిర్మాణపనులను వెంటనే ప్రారంభించాలి.MIM కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి సురేందర్ సన్నీ. ::::::::::::::::::::::::::::::::::::::: .పెద్దపల్లి అగ్నిధార న్యూస్ బుధవారం పెద్దపల్లి మున్సిపల్ సమావేశంలో.MIM పార్టీ 8వ,వార్డు కౌన్సిలర్ బొంకూరి.భాగ్యలక్ష్మి సురేందర్ సన్నీ మాట్లాడుతూ కమాన్ చౌరస్తాలో

CM చిత్రపటానికి క్షీరాభిషేకం కొడిమ్యాల ఎంపీపీ స్వర్ణలత రాజనర్సింగరావు

జగిత్యాల జిల్లా అగ్నిధార న్యూస్ రైతుల సంక్షేమమే సీఎం కెసిఆర్ లక్ష్యం..ఎంపీపీ మెన్నెని స్వర్ణలత నర్సింగావు బుధవారం రోజున కోడీమ్యాల మండల కేంద్రంలో ఎంపీపీ మెన్నెని స్వర్ణలత రాజనర్సింగరావు రైతులకు రైతు బంధుడబ్బులు నేరుగా రైతుల ఖాతాలలో వేసిన సందర్భంగా సీఎం…

వెల్గటూర్ మండలం స్తంభంపల్లి లో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు – మంత్రి కొప్పుల

జగిత్యాల జిల్లా అగ్నిధార న్యూస్ ధర్మపురి నియోజకవర్గ పరిధి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ పరిధిలో త్వరలో 700 కోట్లతో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం…

మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఏఐటియుసి వ్యతిరేకం కాదు

గోదావరిఖని అగ్నిధార న్యూస్ సింగరేణి కార్మికులు కష్టపడి బొగ్గు ఉత్పత్తి సాధించి, కోట్లాది రూపాయలు సంస్థకు లాభాలు తీసుకువస్తే, యాజమాన్యం కార్మిక సంక్షేమానికి ఖర్చు పెట్ట కుండా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ సంక్షేమ పథకాలకు అప్పనంగా ఖర్చు పెడుతుందని సింగరేణి…

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు పెద్దపల్లి ఎసిపి సారంగపాణి

న్యూ ఇయర్ వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలి. 31రాత్రి విస్తృతంగా తనిఖీలు…నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవు. పెద్దపల్లి జిల్లా అగ్నిధారన్యూస్. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో…

– ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి

గోదావరిఖని-: అతివేగం ఒక ప్రాణం తీసింది. గోదావరిఖని అగ్నిధార న్యూస్ :రమేష్ నగర్ ప్రాంతంలో ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనం పైన అతి వేగంగా రావడం వల్ల బైక్ అదుపుతప్పి ఆంధ్ర బ్యాంక్ పక్కన సైకిల్ షాప్ సెంటర్ గుద్దుకొని ఒక…

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రవిశంకర్

వోల్లాల జలంధర్ గౌడ్./ జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లా అగ్ని ధార న్యూస్: కొడిమ్యాల మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన బోనగిరి పోచవ్వ గతం ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా , మరియు కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన…

మల్యాలలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం C I రమణ మూర్తి వెల్లడి

జగిత్యాలజిల్లా: మల్యాలఅగ్నిధారన్యూస్: మల్యాల మండలం రాజారాం గ్రామంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు, మల్యాల పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి లోని మార్చురీ గదిలో భద్ర పరిచామని…మృతుని గుర్తు పట్టినవారు వివరాలు తెలిసినవారు . ఈ పోలీస్…

ఖనిలో TJA జిల్లా సలహాదారు కు ఘన సన్మానo 

గోదావరిఖని అగ్నిధార న్యూస్ ఆదివారం రోజున పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రంలో జరిగిన తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ గౌరవ సలహాదారుగా ఎన్నికైన కె స్వామిని గోదావరిఖనిలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ ఆవుల రాజేష్ యాదవ్…

ఫ్లాష్ ఫ్లాష్ రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మంథని రహదారిపై, రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు . స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు ? ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు.కమాన్ పూర్ కు చెందిన…

పెద్దపల్లి జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నిక

గోదావరిఖని అగ్నిధార న్యూస్ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లానూతన కార్యవర్గం ఎన్నిక” పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికలలో టీజెఏ గౌరవ సలహాదారుగా సంకనపల్లి స్వామి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, టీజెఏ జిల్లా అధ్యక్షునిగా కలువల అనిల్ కుమార్, జిల్లా…

ఖనిలో ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పేద ప్రజల అభ్యున్నతే సిపిఐ లక్ష్యం రాబోయే కాలంలో కమ్యూనిజమే ప్రత్యన్మయం . గోదావరిఖని అగ్నిధార న్యూస్ ఖనిలో ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఖనిలో ఘనంగా…

బేతేలు చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్నMLA దాసరి

పెద్దపల్లిజిల్లాఅగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బేతేలు చర్చ్ లో క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి MLA దాసరి మనోహర్ రెడ్డి హాజరైనారు.దైవ సేవకులు పాస్టర్ దివాకర్, వి.డేవిడ్ కేక్ కట్ చేసి, కిస్తూ జన్మదినవేడుకలనుప్రారంభించారు. యేసు…

తబితా ఆశ్రమంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

గోదావరిఖని అగ్నిధార న్యూస్ రామగుండం తబితా ఆశ్రమంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారుముఖ్యతిథిగా ఫస్టర్ జోయల్ జోసెఫ్ హాజరై కేక్ కట్ చేసారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ ఆశ్రమం లోని పిల్లలు బాగ చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని…

మీ సంక్షేమమే మా లక్ష్యం మంత్రి కొప్పుల ఈశ్వర్

…వోల్లాల జలంధర్ గౌడ్. జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్: దేశంలో ఎక్కడా లేని విధంగా క్రిస్మస్, రంజాన్ మరియు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకునే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూర్ మండలం…

గౌడ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులుగా అజయ్ కుమార్

తెలంగాణ రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడుగా బందారపు అజయ్ కుమార్ గౌడ్. కరీంనగర్అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులుగా బందారపు అజయ్ కుమార్ గౌడ్ నియామకంచేస్తూ ఆసంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎడ్యుకేషన్ కార్పొరేషన్…

కంపుకొడుతున్న క్లాసు రూములు  పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది               

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ వెనకాల21వార్డు సాగర్ రోడ్ లో గల, శ్రీ సరస్వతిశిశుమందిర్పాఠశాలఆచారవ్యవహారాలకు సాంప్రదాయాలకు, సంస్కృతులను, విద్యార్థిని, విద్యార్థులకు, దేశభక్తిని పెంపొందించడంలో శ్రీ సరస్వతి శిశు మందిరాలు ఉన్నత స్థానంలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం…

గోదావరి నదిని కాపాడండి సిపిఐ నాయకులు మద్దెల దినేష్ డిమాండ్

గోదావరిఖనిలో గోదావరి నదిలోకి విషతుల్యాలు కాలుష్య కోరల్లో గోదావరి,పట్టించుకోని పాలకులు. గోదావరిఖని,అగ్నిధారన్యూస్:గోదావరి నదిలోకి నేరుగా రసాయనాలతో కూడిన నీరు కలిసి ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తున్న పట్టించుకోని పాలకులుండటం దూరదృష్టకరం అని, CPI నాయకులు మద్దెలదినేష్ అన్నారు.కలుషిత నీరు నేరుగా గోదావరిలో…