మూగ జీవిని తప్పించబోయి అదుపుతప్పిన వాహనం..మహిళ మృతి
కామారెడ్డి,అగ్నిధారన్యూస్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించారు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఆరికెల మాధవి తన భర్త సాయగౌడ్ తో కలిసి లింగంపేట మండలం లోని జల్దిపల్లి…
