వెల్గటూర్ మండలం స్తంభంపల్లి లో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు – మంత్రి కొప్పుల
జగిత్యాల జిల్లా అగ్నిధార న్యూస్ ధర్మపురి నియోజకవర్గ పరిధి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ పరిధిలో త్వరలో 700 కోట్లతో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం…
