గోదావరి నది తీర సమీప గ్రామాల ప్రజలకు ప్రమాద హెచ్చరిక
– మంథని ఎస్సై రమేష్ అగ్నిధార న్యూస్ మంథని : అధిక వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు ,శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క గేట్లు శనివారం సాయంత్రం సంబంధిత అధికారులు ఓపెన్ చేసినందున గోదావరి నదిలో అధిక నీటి ప్రవాహం ఉండనుందని…
